హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లా ధరంపురలోని జామియా మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదుల పుట్ట. ఈ మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదానికి కీలకమైన కేంద్రం. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలాంటి చర్యలు హిమాచల్ప్రదేశ్తో పాటు దేశానికి తీవ్ర హానికరం.
ప్రతీకాత్మక చిత్రం
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లా ధరంపురలోని జామియా మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదుల పుట్ట. ఈ మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదానికి కీలకమైన కేంద్రం. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలాంటి చర్యలు హిమాచల్ప్రదేశ్తో పాటు దేశానికి తీవ్ర హానికరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై దృష్టి సారించాలి. ముస్లిం ఛాందసులు హిమాచల్ ప్రదేశ్ లో హిందూ మహిళలను అధిక సంఖ్యలో మతం మార్చారు. అలాగే బయటి ప్రాంతాలకు కూడా బలవంతంగా తీసుకెళ్లారు దీంతో హిమాచల్ ప్రదేశ్ భౌతిక, సామాజిక రూపం పూర్తిగా మారిపోతోంది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు ఇక్కడ మసీదులు, శ్మశానవాటికలు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలో సామాజిక సామరస్యానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. ఈ మసీదును తమకు స్థావరంగా మార్చుకున్నారు. హిందూ మహిళలు, హిందూ యువతులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలా కొనసాగడానికి వీల్లేదు. ఈ మసీదు ఉగ్రవాదానికి, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు కీలక నిలయం. ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ స్టేషన్, సీఆర్పీఎఫ్ కార్యాలయాలు.. ఇలా దేశ భద్రతకు సంబంధించిన చాలా కార్యాలయాలు ఈ మసీదుకి సమీపంలోనే ఉన్నాయి. ఈ మసీదు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుంది.
వాస్తవానికి ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా అంత ఎక్కువగా లేదు. అయినా బయటి వ్యక్తులు వచ్చి దీన్ని తమ స్థావరంగా మార్చుకుంటున్నారు. ప్రతి శుక్రవారం ధరంపూర్ మసీదుకి చాలా మంది వస్తున్నారు. అక్కడే నివసించే ముస్లింలు చాలా తక్కువ. కానీ.. ఇప్పుడు కొత్తగా వచ్చినవారు అద్దె ఇళ్లలో ఉంటున్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వాలు లోతైన దర్యాప్తు జరిపించాలి. అసలు మసీదును అన్ని అనుమతులతోనే నిర్మించారా? దీనిపై కూడా విచారణ జరిపించాలి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. తగిన అనుమతులు లేకుంటే.. వెంటనే కూల్చేయాలి. హిమాచల్ప్రదేశ్లో భద్రత పరమైన ఆందోళనలు పెరిగాయి. తక్కువ ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద మసీదులు కడుతున్నారు. వాటిని ఎందుకు నిర్మిస్తున్నారు? దీని వెనుక ఉద్దేశం ఏమిటో వెంటనే తేలాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి.