తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్యంలోని ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్ లోని రావచ్చుగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంది. రెండో రోజు సీఎం నేతృత్వంలోనే బృందం పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఇండియా పా ను ప్రారంభించారు. రెండో రోజైనా బుధవారం కూడా ఆయన దావోస్ లోనే ఉండనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు జరుపనున్నారు.
దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్యంలోని ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్ లోని రావచ్చుగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంది. రెండో రోజు సీఎం నేతృత్వంలోనే బృందం పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఇండియా పా ను ప్రారంభించారు. రెండో రోజైనా బుధవారం కూడా ఆయన దావోస్ లోనే ఉండనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు జరుపనున్నారు. ఈ సందర్భంగా సదస్సులో మాట్లాడిన ఐదు శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిని హైలెట్ చేశారు. బయోటెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించి.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. జ్యూరిచ్ నుంచి దావోస్ వరకు రైలులో ప్రయాణించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. దీనికి సంబంధించిన వీడియోను అసలు వీడియో వేదికగా పంచుకుంది. దావొస్ లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలోని బృందానికి ఘన స్వాగతం లభించింది తెలుగు వారితోపాటు పలువురు ప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో నిర్వహించే సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను అక్కడి నేతలు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలతోపాటు ఆ దేశంలోనే పారిశ్రామిక దిగజాలతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వారికి రెండో రోజు సమావేశంలో తెలియజేయనున్నారు. పరిశ్రమలు పెట్టే వారికి అందించే ప్రోత్సాహకాలు గురించి వివరించనున్నారు. అన్ని రకాల అనుమతులను వేగంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయాన్ని సదరు పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు సమావేశాల తర్వాత రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పై ఒక స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారీగా పెట్టుబడును సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డికి వెళ్ళినట్లు తెలుస్తోంది.