చంద్రబాబు వినూత్న నిర్ణయం.. ఈ తేదీల్లో కార్యకర్తలకు అందుబాటులో మంత్రులు

సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల కోసం రేపటి నుంచే రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉండనున్నారు.

chandrababu

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

మంగళగిరి, ఈవార్తలు : అధికారంలోకి వచ్చాక కీలక, వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణులకు వీలైనంత దగ్గరగా ఉండేందుకు ఓ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణుల కోసం మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. దీంతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల కోసం రేపటి నుంచే రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉండనున్నారు.

అందుబాటులో ఉండనున్న మంత్రులు: 

17.07.2024 –  ఎస్ సవిత

18.07.2024 –  ఎన్ఎండి ఫరూఖ్ 

19.07.2024 –  పల్లా శ్రీనివాస్ (రాష్ట్ర అధ్యక్షుడు)

22.07.2024 –  గుమ్మడి సంధ్యారాణి

23.07.2024 –  కొల్లు రవీంద్ర

24.07.2024 –  అనగాని సత్యప్రసాద్

25.07.2024 –  వాసంశెట్టి సుభాశ్

26.07.2024 –  పల్లా శ్రీనివాస్ (రాష్ట్ర అధ్యక్షుడు)

29.07.2024 –  కొండపల్లి శ్రీనివాస్

30.07.2024 –  మండపల్లి రాంప్రసాద్ రెడ్డి 

31.07.2024 – బీసీ జనార్దన్ రెడ్డి


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్