కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాదీలు దుర్మరణం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

కర్ణాటకలోని కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, నలుగురు హైదరాబాద్ చెందిన వారిగా గుర్తించారు. 

వివరాల ప్రకారం.. టీఎస్‌ 29పీ 3693 కారు లో విహారయాత్రకు వెళుతుండగా ఎదురుగా మరో వాహనం వచ్చి ఢీ కొట్టి కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారు వెన్నల వర్ధిని, రూపావతి, షణ్ముఖ, విక్రమ్‌ హైదరాబాదుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్